Thursday, 15 January 2026 07:38:39 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

ఐటీ కారిడార్ లో పోటెత్తిన ట్రాఫిక్

గంటల తరబడి రోడ్లపై వాహనదారులు


Date : 09 October 2025 02:31 PM Views : 163

సైబర్ సిటీ న్యూస్ - తెలంగాణ / : సైబర్ సిటీ న్యూస్: ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పోటెత్తింది. ఐటి కారడానికి వచ్చే నలుదిక్కుల రోడ్లు గ్రేట్ లాక్ అయ్యాయి. ఎటు చూసినా కిలో మీటర్ల పొడవునా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు ఆలస్యంగా చేరుకున్నారు. అడుగడుగునా టాపిక్ పోలీసులు శ్రమించిన జామ్ మాత్రం తప్పలేదు. మంగళవారం అధికారికి వచ్చే అన్ని రోడ్లు వాహనాల సంద్రంగా మారాయి.

ఆర్ ఓ బి నుంచి సైబర్ టవర్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బయోడేటా డైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా వరకు టాపిక్స్ పంపించి పోయింది. కొండాపూర్ ఆర్టిఏ ఆఫీస్ నుంచి రాడిసన్ హోటల్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాన్నకు ప్రేమ కూడా జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ నెలకు ఉంది. మల్కంచెరువు నుంచి ఖాజా గూడా జంక్షన్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు చక్కదిద్దిన మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ జాం తప్పలేదు. హైబ్రిడ్ విధానంతో... అవస్థలు కోవిడ్ సమయం లో ఐటీ కంపెనీలు తమ కార్యక్రమాలను కొనసాగించేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ఇళ్ళనుంచే ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించారు. కోవిడ్ అనంతరం కొన్ని కంపెనీలు కార్యాలయం నుంచి ఐటి ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటు పడ్డ అయితే ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో హైబ్రిడ్ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో ఐటి ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా షిఫ్ట్ విధానం లేకపోవడంతో ఉదయం సమయంలోనే ఆఫీస్కి వెళ్లేందుకు ఐటి ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్ లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఐటీ కంపెనీలో షిఫ్ట్ విధానాన్ని అమలు చేస్తేనే టాపిక్ సమస్య కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది.

Nag

Admin

Copyright © Cyber City News 2026. All right Reserved.