Thursday, 15 January 2026 07:31:31 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్

హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్


Date : 06 December 2025 10:34 PM Views : 120

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్ అనిపించింది. శనివారం గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో బైక్ రేసింగ్ తో సందడిగా మారింది. ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్2 ఉత్సాహంగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి దాదాపు 40 నిమిషాల పాటు బైక్ రేస్ ను వీక్షించారు. రేసర్లు గాల్లో చేసిన విన్యాసాలు అందరిని అబ్బురపరిచాయి. రేసింగ్ లీగ్ లో రౌండ్ 2 పోటీలలో బైకర్లు తమ రైడింగ్ స్కిల్స్ తో హౌరా అనిపించారు. రేసింగ్ లీగ్ కోసం అథ్లెటిక్ స్టేడియం ఆవరణలో మట్టి కుప్పలతో అచ్చమైన రేసింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. రేసింగ్ ఈవెంట్ కు ముందు బైక్ షోకేస్ ఏర్పాటు చేసి రేసులో పాల్గొంటున్న బైకులను ప్రదర్శించారు. దీంతోపాటు రేసర్ల రైడర్ మీట్ నిర్వహించారు. ఎంటర్టైన్మెంట్ జోన్ లో భాగంగా నిర్వహించిన లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

250 సీసీ ఇండియా అండ్ ఆసియా మిక్స్, 250సీసీ, 450 సీసీ ఇంటర్నేషనల్ కేటగిరిలో రేసర్లు పోటీ పడ్డారు. లీగ్ లో భాగంగా రేసర్లు ఒళ్ళు గగుర్పొడిచే ఫుల్ ట్రోటల్ స్టంట్ లు ప్రదర్శించారు. బీబీ రేసింగ్, గుజరాత్ ట్రయల్ బ్లాజర్, బిగ్ రాక్ మోటార్ స్పోర్ట్స్, ట్రై కలర్ కెటిఎమ్, ఇండి వీల్స్ వంటి టీమ్ లు పోటీపడ్డాయి. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.