Thursday, 27 November 2025 07:18:57 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ

చిన్నటేకూరు బస్సు ప్రమాదం ఘటనతో ప్రాధాన్యత


Date : 27 October 2025 07:18 PM Views : 97

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : మియాపూ ర్ డిపో-1, బస్ బాడీలలో టీజీఎస్ ఆర్టిసి వైస్ చైర్మన్,MD . వై. నాగి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మియాపూర్ డిపో-1లో లహరి స్లీపర్, లహరి ఏసి స్లీపర్ కం సీటర్, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సు లో అమర్చబడిన ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన ఫైర్ డిటెక్షన్ అలారం, ఫైర్ డిటెక్షన్ సప్రేషన్ సిస్టంల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

బస్సులలో ఫైర్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ అలారం పనితీరును, అత్యవసర పరిస్థితులలో కిటికీ అద్దాలు పగలగొట్టడానికి గల డైమండ్ పాయింట్, సుత్తి, ఎమర్జెన్సీ తలపులు తెరుచుకొనే తీరుపై అధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయంలో పొగ వెళ్ళడానికి రెండు హచ్ లు కూడా ఓపెన్ చేసి చూసి అన్ని పరికరకలా పని తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్, కండెక్టర్, సిబ్బందికి పలు సలహా, సూచనలు చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్త మైయింది. స్వయంగా ఆర్టిసి ఎండి నాగిరెడ్డి రంగంలోకి దిగి బస్సుల ఫిట్నెస్ ను పరిశీలించడం గమనార్వం.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2025. All right Reserved.