Thursday, 15 January 2026 08:51:05 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్టులు రద్దు

రవాణా శాఖ కీలక నిర్ణయం


Date : 22 October 2025 07:42 PM Views : 110

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : తెలంగాణలో అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులను రద్దు చేస్తూ జూలైలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆలస్యంగా జీవో జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్ట్ లను మూసివేసి బోర్డులు, భారీకేడ్లు, సిగ్నేజులు తొలగించాలని జిల్లా రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల్లోని చెక్ పోస్ట్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు చెక్పోస్టులను రద్దు చేశాయి. రోజులు గడుస్తున్నా చెక్ పోస్టులను మాత్రం తొలగించడం లేదు. అటు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం, అవినీతి విమర్శలు రావడంతో చెక్ పోస్టుల రద్దు ప్రాధాన్యతను సంతరించుకుంది.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.