Thursday, 15 January 2026 07:37:08 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం..

శ్రీశైలం సన్నిధికి భక్తుల తాకిడి శివనామ స్మరణంతో దద్దరిల్లిన శ్రీశైల దేవాలయం


Date : 08 November 2025 11:26 AM Views : 135

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / కర్నూలు : శ్రీశైలం మల్లన్న పై మంచి దుప్పటి గొడుగులా కప్పినా సుందర దృశ్యం కనువిందుగా మారింది. కార్తీక మాసం వేళ వేకువ జామున హర హర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు శివుడి సన్నిధికి చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రకృతి రమణీయతగా పిలవబడే శ్రీశైలంలో మంచు పొరలు తెరలు తెరలుగా కనిపించాయి. అందాల కొండలో కొలువుదీరిన జ్యోతిర్లింగ, బ్రమరాంబ శక్తి పీఠానికి వెళ్లే భక్తులకు దట్టమైన మంచు స్వాగతం చెబుతూ పలకరించింది. భక్తిశ్రద్ధలతో అలంకరణ దర్శనం కోసం వెళుతున్న భక్తులు దారీ పొడవునా తెల తెలవారుతున్న చీకట్లు, విద్యుత్తు వెలుగు జిలుగులలో కప్పబడిన మంచు ఆహ్లాదాన్ని పంచిందనే చెప్పాలి.

శుక్రవారం సాయంత్రానికి శివుని స్పర్శ దర్శనం కోసం వేలాదిమంది భక్తులు క్యూ కట్టారు. శనివారం ఉదయాన్నే శ్రీశైలం మల్లన్న తో పాటు అమ్మవారు భ్రమరాంబిక తల్లిని దర్శించుకునేందుకు తరించిపోయారు. శివనామ స్మరణంతో ఆలయము దద్దరిల్లింది. వీకెండ్ కావడంతో భక్తులు తండోపతండాలుగా శివయ్యకు పూజలు చేసి తరించిపోయారు. సుందర సోయగాలు పంచె నల్లమల అడవి నీ కమ్మేసిన మంచు అపురూప దృశ్యంగా భక్తులు కొనియాడారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.