Thursday, 15 January 2026 07:31:37 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత


Date : 12 December 2025 08:54 PM Views : 97

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : హైటెక్ సిటీ లోనే చందనాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. విద్యార్థులు వరుసగా వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ సంస్థ విద్యార్థులకు శుక్రవారం ఉదయం మైసూర్ బోండా, చట్నీ,పాలు అందించారు. అక్షయపాత్ర మధ్యాహ్నం రైస్, పప్పు ,ఆలూ కర్రీ, సేమియా స్వీట్ పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమావేశం చేరవేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలతో ఆర్బీఎస్ కె వాహనాల్లో విద్యార్థులను కొండాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మన గ్రామంలోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. 107 మంది విద్యార్థులు హాజరుకాగా 44 మంది అస్వస్థకు గురయ్యారు.

విద్యార్థుల ఆరోగ్యము నిలకడగా ఉందని రంగారెడ్డి జిల్లా వైద్య అధికారిని డాక్టర్ లలితా తెలిపారు. ఆహారం నీరు కలుషితం కారణంగానే విద్యార్థులు అస్వస్థకు గురై ఉంటారని ఆమె పేర్కొన్నారు. శాంపిల్స్ ను జిహెచ్ఎంసి అధికారులు సేకరించారని కారణం తెలియాల్సి ఉందన్నారు. విద్యార్థులంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.