Wednesday, 04 March 2026 01:20:24 PM
 BREAKING NEWS
     -> . 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు..      -> హెచ్ సి యు లో 50 ల్యాప్ టాప్ల చోరీ సి ఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి చోరీ ..      -> కూలిన విమానం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఘటన..      -> ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ..      -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..

ఒకే ఇంట్లో 43 ఓట్లు - రెండు చోట్ల ఓట్ల పై చర్యలు తీసుకోవాలి

దొంగ ఓట్లు వేసి అవకాశం


Date : 15 October 2025 10:16 AM Views : 157

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని ఓ ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్లు జిహెచ్ఎంసి ఉద్యోగులు గుర్తించారు. యూసుఫ్ గూడా కృష్ణానగర్ లో 8-3-231/ బి/160 ఇంటిని ఎన్నికల అధికారులు సందర్శించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉండగా అదనంగా 40 ఓట్లు గుర్తించారు. గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్న సినీ పరిశ్రమకు చెందినవారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. వారు వేరేచోట నివాసం ఉంటూ అక్కడే ఓట్లు వేస్తున్నారు.

కృష్ణానగర్ లో గుర్తించిన ఓటర్ల స్థానంలో వేరే వ్యక్తులు ఓటింగ్ వేసే అవకాశం ఉంటుంది. నివాసం లేని లేని వ్యక్తులకు ఓట్లు ఉన్నట్లు గుర్తించినా అవి తొలగించలేదు. సంబంధిత ఓటర్ల అనుమతి ఉంటేనే బి ఎల్ ఓ లో తొలగించే అవకాశం ఉంటుంది. అప్పటివరకు ఓటర్ లిస్టులో ఆ ఓట్లు అలానే ఉంటాయి. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి ఓటరు నమోదు చేసుకుంటే ఆ ఓటరు స్వచ్ఛందంగా పాత ఓటును తొలగించాలని కోరడం అతని విధి. అలా కాకుండా చాలా మంది రెండు చోట్ల వివిధ సందర్భాలలో యధేచ్ఛగా ఓట్లు వేస్తున్నారు. దుబారా ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.