Thursday, 15 January 2026 07:38:01 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

భారత్ లో 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్ - 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ - అహ్మదాబాద్‌ వేదికగా కామన్‌వెల్త్‌ గేమ్స్

ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామం


Date : 15 October 2025 09:05 PM Views : 156

సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్ ను దక్కించుకున్న భారత్ క్రీడా సంగ్రామానికి భారత్ అంతర్జాతీయ వేదిక కాబోతోంది. 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ నిర్వాహణను భారత్ దక్కించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. శతాబ్ది ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్ దాఖలు చేయగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ఆమోదించింది. ఒలంపిక్స్ తరువాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ ను పరిగణిస్తారు.

అహ్మదాబాద్ లో.... గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం 1,32,000 సామర్థ్యం కలిగి ఉంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. నవంబర్ 26న అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్ రెండోసారి దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా 2010లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారు. 1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 2030తో శత వసంతాలు పూర్తి చేసుకుంటాయి.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2026. All right Reserved.