Thursday, 27 November 2025 07:18:59 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

భారత్ లో 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్ - 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ - అహ్మదాబాద్‌ వేదికగా కామన్‌వెల్త్‌ గేమ్స్

ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామం


Date : 15 October 2025 09:05 PM Views : 89

సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్ ను దక్కించుకున్న భారత్ క్రీడా సంగ్రామానికి భారత్ అంతర్జాతీయ వేదిక కాబోతోంది. 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ నిర్వాహణను భారత్ దక్కించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. శతాబ్ది ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్ దాఖలు చేయగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ఆమోదించింది. ఒలంపిక్స్ తరువాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ ను పరిగణిస్తారు.

అహ్మదాబాద్ లో.... గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం 1,32,000 సామర్థ్యం కలిగి ఉంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. నవంబర్ 26న అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్ రెండోసారి దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా 2010లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారు. 1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 2030తో శత వసంతాలు పూర్తి చేసుకుంటాయి.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2025. All right Reserved.