Thursday, 27 November 2025 07:18:58 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్

ఐదు వికెట్ల తేడాతో 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్


Date : 30 October 2025 11:15 PM Views : 91

సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కి చేరింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించింది. గురువారం నవీ ముంబైలో జరిగిన రెండవ సెమీఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 5 వికెట్లకు 341 పరుగులు చేసింది.

జమీమా రోడ్రిక్స్(127) నాటౌట్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (89) పరుగులు చేసింది. నిర్ణీత లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది. నవంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తో భారత్ తలపడనుంది. ఆస్ట్రేలియా ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119), ఎలిస్ ఎలిస్ పెర్రీ(77), గార్డెనర్ 63తో రాణించారు. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆసీస్ అలౌట్ అయ్యింది.

Cyber City News

Admin

Copyright © Cyber City News 2025. All right Reserved.