Thursday, 27 November 2025 07:18:55 PM
 BREAKING NEWS
     -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..      -> కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ...జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్..      -> కాశీ బుగ్గ తొక్కిసలాటలో 9 మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..      -> మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ ..      -> హైదరాబాద్ కు తుఫాన్ ఎఫెక్ట్ ..      -> కెరటంలా దూసుకొస్తున్న మోంథా తుఫాన్..      -> మియాపూర్ డిపో, బస్ బాడీలలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీ ..      -> ఉత్సాహంగా ఉమెన్స్ నైట్ రన్..      -> దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు..      -> వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం... 20 మంది కి పైగా మృతి..      -> జూబ్లీహిల్స్ లో 81 నామినేషన్లకు ఆమోదం ..      -> జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలి..

దొంగలపై డీసీపీ కాల్పులు... ఒకరికి గాయాలు

చాదర్ ఘాట్ లో కాల్పుల కలకలం


Date : 25 October 2025 07:08 PM Views : 149

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : సెల్ ఫోన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దొంగలు కత్తితో దాడికి యత్నించగా సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కాల్పులు జరిపారు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో మీటింగ్ కు హాజరై తిరిగి డిసిపి తన కార్యాలయానికి వెళ్తున్నాడు. చాదర్ఘాట్ సమీపంలో సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు దొంగలు పారిపోతున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు డిసిపి చైతన్య ప్రయత్నించగా ఓ దొంగ కత్తితో దాడి చేయబోయాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో గన్ మెన్ కింద పడిపోయారు. గన్మెన్ వెపన్ ను తీసుకొని దొంగలపై డిసిపి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరికి గాయాలు

డిసిపి చైతన్య జరిపిన కాల్పులలో ఓ దొంగకు చాతి వెన్ను భాగంలో బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకునే క్రమంలో దొంగ భవనం పైనుంచి విక్టరీ మైదానంలోకి దూకడంతో తీవ్ర గాయాల పాలై పోలీసులకు చిక్కాడు. బంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో దొంగకు చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలతో డిసిపి చైతన్య మలక్పేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి పరిశీలించారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2025. All right Reserved.