Thursday, 15 January 2026 07:37:08 AM
 BREAKING NEWS
     -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..      -> ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత ... గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు..      -> మల్లన్న పై మంచు దుప్పటి...నల్లమలలో సుందర దృశ్య కావ్యం....      -> గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్ ..      -> చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి .. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడం తో ఘటన ..

గచ్చిబౌలిలో 32 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం... 11 మంది అరెస్ట్


Date : 04 November 2025 05:09 PM Views : 199

సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని టీఎన్జీవో ఎస్ కాలనీలోని ఓ పి జి హాస్టల్ లో 32 గ్రాముల ఎండిఎంఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ ఎం లగ్జరీ పీజీ కో లివింగ్ లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి ల వద్ద డ్రగ్ ఉందన్న సమాచారంతో సోమవారం గచ్చిబౌలి పోలీసులు మాదాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మాదాపూర్ లోని నైట్ ఐ హోటల్ వెన్నెల రవి కిరణ్ అలియాస్ భాను, హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, షాజీర్ లను అదుపులోకి తీసుకున్నారు. రెండు చోట్ల నిందితుల నుంచి 32.14 గ్రాముల ఎండిఎంఏ, 4.67 గ్రాముల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. మీరిచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని మొత్తం 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు మరో 9 మంది డ్రగ్స్ peddlers కన్జ్యూమర్స్ పరారీలో ఉన్నారు.

బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు మాదాపూర్ ఏ డి సి పి ఎన్. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నైజీరియన్ ల నుంచి పెడ్లర్స్ డ్రగ్ కొనుగోలు చేసి ఐటి కారిడార్ లో విక్రయిస్తున్నారు. తేజ కృష్ణ, షాజీర్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారు. నైజీరియన్లు పట్టుబడితే ఎక్కడెక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. మాదాపూర్ జోన్ లోని పీజీ హాస్టల్స్ లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తామని ఏ డి సి పి తెలిపారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.